ఈరోజు తెనాలి మున్సిపాలిటీ లో
ఈరోజు తెనాలి పురపాలక సంఘం 29,30,31వార్డులలో గుంటూరు రోడ్డు రావి టవర్స్ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు మురికి కాలువలో పూడికలు పిచ్చి మొక్కలు తీయించు కార్యక్రమమును పర్యవేక్షణ చేసి మునిసిపల్ అధికారులకు శానిటేషన్ సిబ్బందికి తాగు సూచనలు ఇచ్చిన మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.తాడిబోయిన రాధికా రమేష్ గారు కార్యక్రమం లో 30వ వార్డు కౌన్సిలర్ శ్రీ.కె. జైపాల్ గారు, హెల్త్ ఆఫీసర్ శ్రీమతి. హెలెన్ నిర్మలా గారు, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ. సాంబశివరావు గారు పాల్గొన్నారు.


News by : V.L