Hanuman Jayanti Special

శ్రీ హనుమాన్ శోభా యాత్ర కమిటీ ఆధ్వర్యంలో 22 – 5 – 2025 గురువారం తెనాలి మార్కెట్ యార్డ్ సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి స్వరాజ్ టాకీస్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు బైక్ రాలి నిర్వహించ బడుతుంది అని కమిటీ సభ్యులు సమయపురం సురేష్ ఒక ప్రకటనలో తెలియచేసారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అయ్యే ఈ రాలి లో తెనాలి ప్రముఖులు, రాజకీయ నాయకులు వేలాది సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొంటారని తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ బైక్ రాలి లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని శ్రీ హనుమాన్ శోభా యాత్ర కమిటీ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *