rastravarthanews@gmail.com

విశాఖలో పాకిస్థానీ కుటుంబానికి భారీ ఊరట

Share      పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులు భారత్ ను విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల గడువు ముగిసిన వేళ, విశాఖపట్నంలోని ఒక పాకిస్థానీ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించింది. మానవతా దృక్పథంతో ఆ కుటుంబం మరికొంత కాలం నగరంలోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. వివరాల్లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖలో నివసిస్తున్న […]

విశాఖలో పాకిస్థానీ కుటుంబానికి భారీ ఊరట Read More »

సింహాచలం ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖకు వెళుతున్న జగన్

Share      వైసీపీ అధినేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన నేరుగా కింగ్ జార్జ్

సింహాచలం ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖకు వెళుతున్న జగన్ Read More »

పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి: వెల్లంపల్లి

Share      సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిందని వెల్లంపల్లి అన్నారు. నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమీక్షా సమావేశాల్లో పాసుల

పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి: వెల్లంపల్లి Read More »

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల

Share      తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక విడుద‌ల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏకంగా 98.7% ఉత్తీర్ణత నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల కోసం అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ లో చూసుకోవ‌చ్చు.  కాగా, ఈ ఏడాది మార్కుల మెమో రూపంలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల Read More »

చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి

Share      సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొందరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి అపశృతులు, బాధాకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు తనను తాను నాస్తికుడిగా గతంలోనే చెప్పారని తెలిపారు. 2014లో చంద్రబాబు

చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి Read More »

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు

Share      పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్‌ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు.వర్గపోరుకు కేరాఫ్‌..గతంలో వైఎస్సార్‌ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు Read More »

వైఎస్ అవినాశ్ రెడ్డి కి చేదు అనుభవం

Share      వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలుకు సమయం కావాలని అవినాశ్ తరపు న్యాయవాదులు కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం అనుకూలంగా తీసుకుంది.జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారణను జులై చివరి వారం వరకు వాయిదా

వైఎస్ అవినాశ్ రెడ్డి కి చేదు అనుభవం Read More »

ఆ కోరిక తీర్చకపోతే యాసిడ్ పోస్తా

Share      దూరపు బంధువు అని పలకరిస్తే నువ్వంటే నాకిష్టమని వెంటపడుతున్నాడు ఓ కామాంధుడు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా నువ్వు నాతో గడపాలని వేధిస్తున్నాడు తన కోరిక తీర్చకపోతే యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు. రోజురోజుకీ ఈ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వివాహిత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో ఓ వివాహిత(26) ఆమె భర్త ఇద్దరి పిల్లలతో జీవిస్తోంది. స్థానికంగా ఒక షాప్‌లో హౌజ్‌ కీపర్‌గా పనిచేస్తుంది. సదరు వివాహిత భర్తకు

ఆ కోరిక తీర్చకపోతే యాసిడ్ పోస్తా Read More »

వైయస్ జగన్ అరెస్టు. చంద్రబాబు వెన్నులో వణుకు…?

Share      వైయస్ జగన్మోహన్ రెడ్డి ని అరెస్టు చేసేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం భయపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో అని భయం… భయపడుతున్నారట టిడిపి నేతలు.70% మంది టీడీపీ నాయకులు… మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారట.అలా అరెస్టు చేస్తే.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుందని చెబుతున్నారు. చంద్రబాబు తరహాలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ప్రమాదం ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారట.

వైయస్ జగన్ అరెస్టు. చంద్రబాబు వెన్నులో వణుకు…? Read More »