rastravarthanews@gmail.com

“అమరావతి మునిగిపోయింది..” ఏసీరూముల్లో కూర్చుని చూస్తే ఏం తెలుస్తుంది? : మంత్రి నారాయణ ఫైర్

Share      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన నేలపాడులో గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం భవన నిర్మాణాల పనుల పురోగతిపై సీఆర్డీఏ ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అమరావతిలో గెజిటెడ్ అధికారులకు 14 టవర్స్ లో 1440 ఇళ్లను నిర్మిస్తున్నారు. టైప్ […]

“అమరావతి మునిగిపోయింది..” ఏసీరూముల్లో కూర్చుని చూస్తే ఏం తెలుస్తుంది? : మంత్రి నారాయణ ఫైర్ Read More »

PM Narendra Modi:మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన

Share      భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్‌ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. PM Narendra Modi ఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్‌ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు ప్రాధాన్యం

PM Narendra Modi:మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన Read More »

 రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే…!

Share      కొత్త రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సర్టిఫికెట్ గానీ, పెళ్లి పత్రిక గానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు గానీ అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే

 రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే…! Read More »

 కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు

Share      దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీలైన నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ కుప్పకూలాయి. మధ్యాహ్నం 1:46 గంటల సమయానికి నిఫ్టీ50 ఏకంగా 289 పాయింట్లు (1.16%) నష్టపోయి 24,524.75 వద్ద ట్రేడవుతుండగా, బీఎస్ఈ సెన్సెక్స్ 947 పాయింట్లు (1.16%) క్షీణించి 80,649.22 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 24,550 మార్కు దిగువకు పడిపోయింది. ఈ పతనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్

 కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు Read More »

కాంగ్రెస్ తన పేరు ఇవ్వకపోయినా.. కేంద్రం తనను ఎంపిక చేయడంపై స్పందించిన శశిథరూర్

Share      ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని ప్రపంచ దేశాలకు బలంగా వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా, వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందాలను కీలక దేశ రాజధానులకు, ఐక్యరాజ్యసమితికి పంపనుంది. ఈ బృందాల్లో ఒకదానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించనున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ సమర్పించిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న శశి థరూర్ దేశం

కాంగ్రెస్ తన పేరు ఇవ్వకపోయినా.. కేంద్రం తనను ఎంపిక చేయడంపై స్పందించిన శశిథరూర్ Read More »

ప్రపంచంలో ప్రమాదకర సంగీత వాయిద్యం ఇదేనట!

Share      రాజకీయవేత్తగా, శాస్త్రవేత్తగా పేరుపొందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఓ అసాధారణ సంగీత వాయిద్య సృష్టికర్త కూడా. ఆ సంగీత వాద్య పరికరం పేరే ‘గ్లాస్ హార్మోనికా’. 18వ శతాబ్దంలో దీని మధురమైన, అతీంద్రియ నాదం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. అయితే, ఈ అద్భుత ఆవిష్కరణ వెనుక భయానక కథలు, మానసిక సమస్యల ఆరోపణలు ముడిపడి ఉన్నాయన్నది చాలామందికి తెలియని విషయం. 1761లో ఫ్రాంక్లిన్, లండన్‌లో నీటితో నింపిన గ్లాసుల సంగీత ప్రదర్శన చూసి ప్రేరణ పొందారు. ఆ

ప్రపంచంలో ప్రమాదకర సంగీత వాయిద్యం ఇదేనట! Read More »

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఐరాసలో సవరణ చేయాలి: కపిల్ సిబల్

Share      17-05-2025 Sat 16:43 | Nationalపాకిస్థాన్‌ను ఐరాసలో ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కపిల్ సిబల్ డిమాండ్ ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఒక ఫ్యాక్టరీ అని వ్యాఖ్య మన్మోహన్ సింగ్ హయాంలో కశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గాయన్న సిబల్ ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శనివారం డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఒక కర్మాగారంగా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిబల్ మాట్లాడుతూ, చట్టవ్యతిరేక

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఐరాసలో సవరణ చేయాలి: కపిల్ సిబల్ Read More »

రక్తం పంచుకు పుట్టినవాళ్లే నా పతనం కోరుకుంటున్నారు… ప్రభాస్ కు రుణపడి ఉంటా: మంచు విష్ణు

Share      నటుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు, పలు ఆసక్తికర విషయాలతో పాటు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన చిత్ర ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు, కొందరి ప్రవర్తన గురించి మాట్లాడుతూ, సొంతవాళ్లే తన పతనం కోరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో, అడగ్గానే సాయం

రక్తం పంచుకు పుట్టినవాళ్లే నా పతనం కోరుకుంటున్నారు… ప్రభాస్ కు రుణపడి ఉంటా: మంచు విష్ణు Read More »

 హర్యానాలో పాక్ గూఢచారి… యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Share      హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ

 హర్యానాలో పాక్ గూఢచారి… యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ Read More »

లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు.. 8వ సారి కూడా బెయిల్ తిరస్కరణ

Share      ప్ చేశారని ఫిట్జ్‌గెరాల్డ్ ఆరోపించారు. ఇవి న్యాయవ్యవస్థేతర ప్రతీకార చర్యల ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని ఆయన అన్నారు. అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను అడ్డుకున్నారు. “భారత ప్రభుత్వానికి నిజంగానే అంత శక్తి ఉంటే, యూకేలో ఎందుకు పట్టుకోలేరు?” అని నీరవ్ మోదీ తరఫు న్యాయవాదిని జస్టిస్ ఫోర్డ్‌హామ్ ప్రశ్నించారు.  ఏప్రిల్ 2018లో ప్రారంభమైన ఒక రహస్య న్యాయపరమైన విషయం అతడి అప్పగింత ప్రక్రియను ఆలస్యం చేస్తోందని, ఆరేళ్లు జైల్లో ఉండటం చాలా ఎక్కువ అని ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొన్నారు.

లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు.. 8వ సారి కూడా బెయిల్ తిరస్కరణ Read More »